మ‌రో విషాదం.. రిషీ క‌పూర్ క‌న్నుమూత‌
బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కొద్ది సేపటి క్రితం  కన్నుమూశారు. 2018లో రిషీకి క్యాన్సర్ బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చ…
కరోనా : విమాన, హోటల్‌ చార్జీలు ఢమాల్‌
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దీంతోపాటు కరోనా వైరస్‌ ఆందోళనలు అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.  ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా  ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశ…
చివరి రోజు మ్యాచ్‌.. ప్రేక్షకులు లేకుండానే!
రాజ్‌కోట్‌: రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్‌ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ తుది అంకానికి చేరుకుంది. రేపు చివరి రోజు మ్యాచ్‌ కావడంతో ఫలితం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. సౌరాష్ట్ర తొలి రంజీ టైటిల్‌ను సాధించాలనే ఆశపడుతుంటే, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బెంగాల్‌ మొదటి టైట…