ఉమ్మినందుకు 500.. మాస్కు ధరించనందుకు 100 జరిమానా
బెంగళూరు : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం విదితమే. బహిరంగంగా ఉమ్మితే జరిమానా విధిస్తామని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు హెచ్చరించాయి. కానీ ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ప్రభు…